.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

9, అక్టోబర్ 2017, సోమవారం

యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..



యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..
ఈ ప్రశ్నకి సమాదానం బైబిల్ లో దొరుకుతుంది.....ఒకటి కాదు రెండు దొరుకుతాయి...పరిశుద్దగ్రందం అంటే మాటలా..
1)అతడు పశ్చాతాపం చెంది యేసుని అమ్మగా వచ్చిన ఆ వెండి నాణాలను దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకునెను..(మత్తయ్-27;3,4,5)
2)యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను..అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బైటకు వచ్చెను..ఆ పొలానికి రక్తభూమి అని పేరు వచ్చెను..(అపోస్తులుల కార్యములు-1;18)


చూశారా ఎంత అద్భుతంగా రెండు రకాలుగా ఉందో....ఈ రెండు వెర్షన్ లే కాక మూడోది కూడా ఉంది..
యేసు శిష్యులు మిగిలిన పదకొండు మంది అతనిని కొట్టి చంపారనేది చారిత్రిక సత్యం....దానికి వక్రీకరించి ఇలా రాశారు...రాసుకున్నారు సరే అందరూ ఒకరకంగా రాయకుండా ఎవడికి నచ్చినట్టు వాడు రాసుకున్నాడు..

అసలు యేసుని పాపుల కోసం సిలువ వేయబడటానికే దేవుడు పంపించాడు అని చెప్పుకుంటారు కదా!!!!...

"దేవుడు కోరుకున్నదే యూదా చేశాడు........ దేవుడి నిర్ణయాన్ని అమలు చేసి యేసు సిలువ వేయబడటానికి కారణమైన యుధాని పాపిగా,విలన్ గా చూపించారెందుకు"???

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML