"గరుడ పురాణం"!!"గరుడుడు విష్ణువు వాహనవైన విధం"!!!"ఈ ఇద్దరు భార్యలలోనూ కద్రువకు సవతి మాత్సర్యం అధికం. వాటికి తోడు ఈర్ష్యాసూయాలు ఎక్కువే! కద్రువ స్వభావం తెలిసిన వినత, తానే ఎన్నో సందర్భాలలో సరిపుచ్చుకుంటూ ఉండేది. కద్రువకు అప్పటికే సంతానం ఉంది."!!"శ్రీహరి ఇచ్చిన వరం ప్రభావాన, వినత కొంతకాలానికి గర్భవతి అయ్యింది. తనకు చాలామంది పుత్రసంతానం ఉన్నప్పటికీ -వినత గర్భందాల్చడం , కద్రువకు ఈర్ష్యా కారణమైంది"!!"ఒకరోజు సవతులిద్దరూ క్షీరసాగరతీరానికి...

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

9, అక్టోబర్ 2017, సోమవారం
"గరుడ పురాణం"!! "గరుడుడు విష్ణువు వాహనవైన విధం"!!!
Read More
కలిసంతానం వినాయకుడిపై పడింది...
కలిసంతానం వినాయకుడిపై పడింది... శివుడు కన్నకొడుకునే చంపాడు..అంత క్రూరమైనవాడా?.ఆయన దేవుడైతే తన కొడుకని తెలియదా? మనిషితల కాకుండా ఎనుగుతల ఎందుకు పెట్టాడు?వినాయకుడు దేవుడెలా అయ్యాడు?..ఇలా రాంగోపాల్ వర్మని గుర్తు చేస్తున్నారు.నా వాల్ లో.విఘ్నేశ్వరుడి గురించి రాయడం అద్రుష్టంగా భావిస్తూ వీటన్నిటికి సమాధానంగా ఈ పోస్ట్ రాస్తున్నాను..మీ సందేహాలు అన్ని తీరిపోయాక కూడా మళ్లీ ఇలాంటి కామెంట్స్ చేస్తే మీరు ఒకే తల్లి,తండ్రులకి పుట్టలేదని భావించాల్సి...
ఓ స్త్రీ బైబిల్ లో నీ స్థానం ఎక్కడ?"..

ఓ స్త్రీ బైబిల్ లో నీ స్థానం ఎక్కడ?".."స్త్రీలకి దైవత్వం ఉండదని, అలాగే దైవానికి స్త్రీ తత్వం ఉండే అవకాశమే లేదని బైబిల్ రచయతల నమ్మకం".అందుకే వారు దైవాన్ని పురుషుడుగానే సంభోదించారు..ఎక్కడా స్త్రీ దేవత అనే పదం వారి ఊహలో కూడా చేయలేకపోయారు..స్త్రీకి దైవత్వం ఇవ్వకపోయారు సరే కనీసం మనిషిగానైనా గుర్తించారా??? "క్రీ.శ.581 లో స్త్రీలకూ కూడా ఆత్మలు...
యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..
యేసుని పట్టించిన యూదా ఆ తర్వాత ఏమయ్యాడు??..ఈ ప్రశ్నకి సమాదానం బైబిల్ లో దొరుకుతుంది.....ఒకటి కాదు రెండు దొరుకుతాయి...పరిశుద్దగ్రందం అంటే మాటలా..1)అతడు పశ్చాతాపం చెంది యేసుని అమ్మగా వచ్చిన ఆ వెండి నాణాలను దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకునెను..(మత్తయ్-27;3,4,5)2)యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను..అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బైటకు వచ్చెను..ఆ పొలానికి రక్తభూమి అని పేరు వచ్చెను..(అపోస్తులుల...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)