.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

సింధునది ప్రాంతంలో వున్న వారిని హిందువులు అని పిలవడం కాలక్రమేణా జరిగింది.



సింధునది ప్రాంతంలో వున్న వారిని హిందువులు అని పిలవడం కాలక్రమేణా జరిగింది. నిజానికి పార్శీకులకు 'స'కారానికి బదులు 'హ'కారం పలికేవారు. అందువలన సింధువులు--------- హిందువులు గా పిలువబడ్డారు
అలాగే..

హిందువు అనే పదానికి కూడా చక్కటి అర్ధం తెలిపారు. అది ఏంటంటే హిందూ అనగా హిం అనగా హింసను దూ అనగా దూషయతి అని అర్ధం. హింసను నాశనం చేయువాడు, హింసకు దూరంగావుండే వాడు, హింసించేవాళ్ళను నాశనం చేయువాడు అనే పలు అర్ధాలు వున్నాయి.
మన సంస్కతి అనాది కాలం నుండి పరిఢవిల్లడానికి కారణం మన ప్రతి అడుగులో శాస్ర్తీయత, సత్యం, ధర్మం వున్నాయి కాబట్టి.
మన గురించి మనం తెలుసుకుందాం. ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. ఆదర్శవంతులుగా నిలుద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML