Why did Krishna not save the Pandavas when they played dice with Duryodhana & Shakuni?Wonderful explanation by Krishna himself:From his childhood, Uddhava had been with Krishna, charioting him and serving him in many ways.He never asked for any wish or boon from Sri Krishna.When Krishna was at the verge of completing His Avatar, he called Uddhava and said,'Dear Uddhava, in this avatar of mine, many people have asked and received...

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

10, ఏప్రిల్ 2018, మంగళవారం
పదిహేడవ శ్లోక భాష్యం
పదిహేడవ శ్లోక భాష్యంసవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభఙ్గరుచిభిఃవశిన్యాద్యాభిస్త్వాం సహజనని సఞ్చింతయతి యః!స కర్తా కావ్యానాం భవతి మహతాం భఙ్గిరుచిభిఃవచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః!!వాగ్దేవి అని ఏకవచనంలో సరస్వతి చెప్పబడుతోంది. వాగ్దేవతలు అని బహువచనంలో వాడితే ఎనిమిది మంది చెప్పబడుతున్నారు. "అ" తో మొదలయే అచ్చులు పదహారు మొదటి వాగ్దేవత. అలాగే "క" వర్గము (అంటే క, ఖ, గ, ఘ, ఙ) ఒక వాగ్దేవత – ఈ రకంగా 51 వర్ణములు కలిసి ఎనిమిది మంది వాగ్దేవతలు....
శ్రీ నారసింహ ద్వాదశ నామ స్తోత్రం
శ్రీ నారసింహ ద్వాదశ నామ స్తోత్రంప్రథమం వజ్రదంష్ట్రంశ్చ ద్వితీయం నరకేసరితృతీయం జ్వాలామాలాంశ్చ చతుర్ధం యోగిపుంగవంపంచమం ధ్యానమగ్నంచ షష్ఠం దైత్యవిమర్దనంసప్తమం వేదవేద్యంచ అగ్నిజిహ్వం తధాష్టమంనవమం మంత్రరాజంచ దశమం భయభంజనంఏకాదశం ప్రహ్లాదవరదంచ ద్వాదశం తిమిరాపహం || సర్వం శ్రీ లక్ష్మీనారసింహచరణారవిందార్పణమస్తు శ్రీ గణపతి ద్వాదశ నామ స్తోత్రంప్రథమం ఏకదంతంచ ద్వితీయం షణ్ముఖాగ్రజంతృతీయం అనింద్యారూఢంచ చతుర్ధం...
ఓం నమః శివాయ శివోదయం నేస్తాలు ....
ఓం నమః శివాయ శివోదయం నేస్తాలు ....మహా మృత్యుంజయ మంత్రం:"""""""""""""""""""""""""""""""త్రయంబకం యజామహేసుగంధిం పుష్టివర్థనంఉర్వారుక మివ బంధనాత్మృత్యోర్ముక్షీయ మామృతాత్ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ...
శివుడే స్వయంగా పరమ పవిత్ర క్షేత్రం "వారణాసి"
శివుడే స్వయంగా పరమ పవిత్ర క్షేత్రం "వారణాసి" ఋగ్వేదంలో కాశీ నగరాన్ని " జ్యోతి స్థానం " అని వర్ణించారు . స్కంధ పురాణం లోని కాశీ ఖండం లో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం " అని చెప్పినట్లుగా వర్ణన ఉంది. ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి ఇదొక్కటి చాలు . గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీ కి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది. వారణాసి...
ధర్మం గుఱించి “కర్ణ-శ్రీకృష్ణ” సంవాదం
ధర్మం గుఱించి "కర్ణ-శ్రీకృష్ణ" సంవాదంఓ కృష్ణా! నేను పుట్టి పుట్టక ముందే నా తల్లి కుంతి నన్నువదిలి వేసింది,అలా పుట్టడం నా తప్పా? నా పాపం కాదు గదా ?నేను సూతుడనైనందున ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు పరశు రాముడు నాకు యుద్ద విద్య నేర్పాడు కాని, అవసర సమయంలో నాకు మంత్రప్రేరిత అస్త్రాలు ఏమీ గుర్తు రావు అని శపించాడు పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు ద్రౌపది స్వయంవర సమయంలో...
"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు కానీ...
"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు కానీ...🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభ పురాణ మనియు , ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది .కాని అది సరియైనది కాదు . ఇది,విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము .నారద పురాణములో దీనిని గురించి – " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః"...
హారతి ఎందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి..? 🔥
హారతి ఎందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి..? 🔥హిందూ ధర్మచక్రం దేవునికి హారతి ఇవ్వడానికి కారణం ఏంటి? హారతి రహస్యం ఏంటి? అసలు హారతులు ఎన్ని రకాలు? ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఏదో మొక్కుబడిగా పూజ తంతు ముగించేవాళ్లు ఈ విషయాలు తెలుసుకుంటే... వారిలో భక్తిభావం, కార్యదక్షత, ఏకాగ్రత పెరుగుతాయ్. మూతపెట్టి అలాగే ఉంచితే... కొన్నాళ్లకు నామరూపాలు లేకండా హరించుకుపోవడం కర్పూరం లక్షణం. అది మానవ జీవితానికి ప్రతీక. అందుకే......
ధ్వజస్థంభం పుట్టుక
ధ్వజస్థంభం పుట్టుకమనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి...
భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది
ఈరోజు శ్లోకాలు దేహత్యాగం లేదా మరణానంతర యాత్ర గురించి చెప్తాయి. ఈ విషయంలో "భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది. పార్వతి దేవి శివుడిని " నాథా ! చావు అనునది ఏమి ? దాని స్వరూపము ఏమిటి ? " అని అడిగింది. పరమశివుడు. "దేవి ! ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనముచేత రోగములచేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఈ...
శ్రీ ఆంజనేయ స్తుతి
శ్రీ ఆంజనేయ స్తుతి1.ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం | తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం | | 2.గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్. రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజమ్. 3.యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్ తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్. బాష్పవారి పరిపూర్ణలోచనమ్ మారుతిం నమత రాక్షసాంతకమ్. 4.బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా| అజాడ్యం వాక్పటుత్వం చ హనూమత్స్మరణాద్భవేత్||ఓం...
ఆంజనేయుని పూజిస్తే శని పీడ వుండదా.....?
ఆంజనేయుని పూజిస్తే శని పీడ వుండదా.....?యుద్ధంలో మైరావణుని తలపడే సమయంలోఅనుకోని విధంగా లక్ష్మణుడు,కొంతమంది వానరులు మైరావణుని శరాఘాతాలకి మూర్ఛపోతాడు .ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక నిరుత్సాహంగా,దిగులుతో ఉవ్న శ్రీరాముని వంక చూసినహనుమ తన వంతు సహాయం కోసం,రామచంద్రుని అజ్ఞకోసం ఎదురచూడసాగాడు .దీన్నిగమనించిన రాములవారు మునీశ్వరులు తదితరులు చెప్పిన విధంగా సంజీవిని పర్వతం తీసుకురమ్మని చెప్పారు రామచంద్రుని అజ్ఞరాగానే హనుమ వాయువేగంతో ఆకాశమార్గానికేసి...
నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం
నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడుఅది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది.నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)